May 4, 2013

చైత్ర బహుళ పంచమి-- మత్స్యావతార జయంతి



          ఒకనోక్క కాలంలో బ్రహ్మా నిద్రిస్తుండగా, సోమకసురుడనే రాక్షసుడు వేదలను ఆపహరించి వాటిని నాశనం చేయలనుకున్నాడు. ఏందుకంటే సృష్టి ధర్మలకు మూలం ఆ వేదలే. అలాంటి వేదలను నాశనం చేస్తే సృష్టిలో ఆరాచకం ప్రభలుతుందని వారి నమ్మకం. ఆ నాడు 
శ్రీ మహావిష్ణువు మత్స్యావతరంలో వచ్చి ఆ రాక్షసుని అంతమోందించి వేదలను రక్షించాడు. 

మరి ఈ నాడు, మనమే మన వేదలను, అందులోని ధర్మలను తెలిసి తేలియని ఆజ్ఙానంతో నాశనం చేస్తుంటే కాపాడే ఆ మహానీయుడు ఏప్పుడు వస్తాడో అని ఎదురుచూడటం, త్వరగా రావాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయగలం…..


No comments:

Post a Comment