Jun 1, 2013

కాళిక ఆవతార రహాస్యం

     

 


పూర్వం రక్తబీజ అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ఒక్క వరం ఉంది. తన రక్తం నేలమీద పడిన వేంటనే ఇంకో రాక్షసుడు తన రూపంలోనే పుడతాడు. కాని రక్తం నేలమీద పడకుండా రాక్షసుని చంపడం కుదరని పని. అందుకే దుర్గ మాత కాళికదేవి రూపం ధరించింది. ఆ రూపంలో కాళికదేవి రక్తబీజున్ని సంహరిస్తు అతడి రక్తన్ని తాను సేవించేది. అలా ఆ రాక్షసుని సంహరించింది. కాని కాళికమాత రక్త దాహం ఇంకా తిరకపోవడంతో తనకు నమస్కారించ వచ్చిన దేవతలను కాడా సంహరించబోయింది. అలా తాను రక్తం కోసం వేదుకుతున్న సమయంలో తనకు ఏవరు ఎదురుపడిన, ఎదుట ఉన్న వారు ఎవరో ఎంటో అనే ఆలోచన లేకుండా సంహరిస్తుందని... తనకు ఆలోచన జ్ఞానం వచ్చేల చేయడానికి, పరమేశ్వరుడు కాళిక మాత నడిచి వచ్చే దారిలో నేలపై పడి ఉంటాడు. మాత కోపంతో భయంకరమైన అరుపులతో నృత్యం చేస్తు వచ్చి శివుని పై తన పాదం మోపుతుంది. తన పాదంకింద ఎవరున్నారు అని చూసేంతలోనే తనకి ఆలోచన జ్ఞానం వచ్చి తాను కాళిక ఆవతారన్ని విడిచి మరల ఆదిశక్తి రూపన్ని ధరిస్తుంది. 

కాళిక ఆవతారం:

కాళిక అంటే నల్లనిది అని అర్దం. చీకటి లో చేసే తంత్ర విధ్యలకు ఆమే అధినేత. మనం ఏ దేవత పేరు చేప్పి కోళ్ళాను, మేకల్ని బలి ఇచ్చిన వాటిని స్వీకరించేది కాళిక దేవి మాత్రమే. అమే మంచి చేడు అని ఏం చూడదు. తనను శరణు జోచ్చిన వారిని, తనకు ప్రితికరంగా నైవెద్యం సమర్పించిన వారికి, తాన పూజను భక్తి శ్రద్దలతో చేసిన వారికి ఏం కావాలన్న ఇస్తుంది. అందుకే మంత్రం, తంత్రం తేలిసిన, నేర్చుకోవాలన్న అందరు తాననే ఆశ్రయిస్తారు.. 
పూర్వం రాజులు తమ శత్రువులను జయించాటనికి కాళిక పూజనే చేసేవారు. మాత ఆశిస్సు పోందటానికి తమ శిరస్సున్ని తామే ఖండించుకునేవారు కూడా. దీనికి చక్కటి ఉదాహరణ బట్టీ విక్రమాదిత్యుని కధే...

No comments:

Post a Comment